రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో జియో ‘ట్రూ 5జీ’ సేవలు అందుబాటులోకి వచ్చా యి. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన గుజరాత్ దేశంలోనే మొదటి రాష్ట్రమని ముకేశ్ అంబానీకి చెందిన రిల
5జీ సేవలకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టెలికం వినియోగదారులకు శుభవార్తను అందించింది రిలయన్స్ జియో. హైదరాబాద్తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను గురువారం నుంచే అందుబాటులోకి
ముంబై : జియో 5జీని దీపావళి నుంచి ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే 5జీలో లేటెస్ట్ వర్షన్.. స్టాన్డ్ఎలోన్ 5జీ టెక్నాలజీని వాడనున్నట్లు రిలయన్స్ జియో చైర్మెన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. దీని కోసం �
ముంబై: జియో 5జీ సేవల గురించి రిలయన్స్ జియో ఇవాళ ప్రకటన చేసింది. దివాళీ నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. దివాళీ నాటికి నాలుగు నగరాల నుంచి 5జీ సేవల్ని ప�