జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 92 మంది అబ్బాయిలు, 65 మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
జేఈఈ మెయిన్-2 వి ద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయ నున్నారో తెలిపే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. వివరాలను వెబ్సైట్లో ఉంచినట్టు పరీక్షల విభాగం సీనియర్
జేఈఈ మెయిన్ 2023 సెకండ్ సెషన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వచ్చే నెల 7 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ 1 ప్రారంభమైంది. తొలిరోజు పరీక్ష పేపర్పై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ - 2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�