ప్రధాని మోదీ 2019 నుంచి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన అంశమేదైనా ఉందంటే అది జమిలి మాత్రమేనని చెప్పవచ్చు. 2022లోనే జమిలి ఎన్నికల ప్రక్రియ ఆచరణలోకి రావాల్సి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా అది వాయిదా పడింది. అంతేకాద�
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు) సాధ్యాసాధ్యాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
కేంద్రంలో బీజేపీ సర్కార్ను గద్దె దించే లక్ష్యంతో జతకట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’ పరిస్థితి కప్పల తక్కెడలా తయారైంది. ఏ అంశంపైనా కూటమి పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కూటమిలో ఉన్న పార్టీలు ‘ఎవరికి వా
మన దేశం విభిన్న జాతుల కలయిక. దేశం లో ఒక వ్యక్తికి కాకుండా విభిన్న వర్గాల నుంచి ఏర్పడినటువంటి శాసనవ్యవస్థకు మన రాజ్యాం గ నిర్మాతలు చట్టబద్ధత కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రజాస్
ఇంతకు ఢిల్లీలో ఏమి జరుగుతున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏం చేయబోతున్నారు. దీని మీద మిస్టరీ ఇంకా వీడటం లేదు. ముందస్తు ఆలోచనే కేంద్రానికి లేదని, కొన్ని రాష్ర్టాలలో జరగాల్స�
జమిలి ఎన్నికల ప్రక్రియ అమల్లోకి రావడానికి అనేక అవరోధాలున్నాయి. కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్ని అసెంబ్లీల కాల పరిమితిని అవసరాలకు తగ్గట్టుగా కుదించాల్సి ఉంటుంది. ఇదిచేయా�