జలమండలికి మరో రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఇప్పటికే పౌర సంబంధాల విభాగంలో అందించిన సేవలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్న జలమండలి తాజాగా మరో రెండింటిని తమ ఖాతాలో వేసుకున్నది.
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.2
మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఆదివారం జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల ఈ బస్తీ ప్రజలు అనార్యోగానికి గురైన నేపథ్యంలో ఎండీ దానకిశోర్ ఇంటింటికీ వెళ్లి ప్రజ�
మంత్రి తలసాని| హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ : హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విజయవంతం�