‘తెలంగాణలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం. ఇందుకోసం బడ్జెట్లో రూ.34 వేల కోట్లు కేటాయించి ఆ మొత్తాన్ని మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించాం.
జైపూర్ మండలంలోని ఇందారంలో 1113 సర్వే నంబర్లో హద్దు లు గుర్తించేందుకు సోమవారం సర్వేయర్ రా మస్వామి సర్వే నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వందల సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని తాతలు తండ్రుల
జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి దారి తప్పి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించాయి. ఈ క్రమంలో గ్రామ శివారులో స్సృహతప్పి పడిపోయింది. గమనించిన గ్రామాస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఆయన భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వానికి.. డెవలపర్స్కు మధ్య వారధిగా ఉండి పని చేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమాలకు తెరలేపాడు.
సెల్ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలం వేలాలలో గురువారం జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన కథనం ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ స్వామి, సమ్మక్క దంపతుల కుమా