JLR Blue Print | జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) పూర్తిగా విద్యుత్ కార్ల దిశగా పరివర్తన చెందుతున్నది. 2025లో తొలి విద్యుత్ కారు కస్టమర్లకు డెలివరీ కానున్నది.
న్యూఢిల్లీ : జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇండియా తన లగ్జరీ ఎస్యూవీ న్యూ 2022 రేంజ్రోవర్ బుకింగ్స్ను ప్రారంభించింది. న్యూ రేంజ్ రోవర్ రూ 2.32 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి రూ 3.41 కోట్ల మధ్య అందుబాటులో ఉంటుంది. ఐదవ
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,437.99 కోట్లుగా ఉన్నది.