కొత్తపల్లి, ఏప్రిల్ 24: ప్రభుత్వ ఆదేశాల మేర కు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న కొత్తపల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఎండీ ఫక్రొద్దీన్ శనివారం రేషన్ బియ్యాన్ని పంపిణీ �
నగర పాలక సంస్థ కమిషనర్ క్రాంతిసీపీ కమలాసన్రెడ్డితో కలిసిడ్రైనేజీ నిర్మాణానికి స్థల పరిశీలనకార్పొరేషన్, ఏప్రిల్ 24: నగరానికి సమీపంలో ఉన్న మానేర్ డ్యాం నుంచి వస్తున్న సీఫేజ్ వాటర్ సమస్యను అతి త్వర�
రోజుకు 400 శాంపిల్స్ పరీక్షించే అవకాశంత్వరలో రెండు వేలు పరీక్షించేలా ఆటోమెటిక్ మిషన్ జత చేస్తాం : మంత్రి ఈటలకరీంనగర్, ఏప్రిల్ 23 నమస్తే తెలంగాణ: ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇక ఇక్కడే నిర్వహిస్తున్నారు. కరీ�
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 23: కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్నప్పటికీ అభివృద్ధి ఆగకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిధులిస్తూ సంక్షేమానికి అత్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్గన్నేరువరం మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంగన్నేరువరం, ఏప్రిల్ 22: రైతుల సౌకర్యార్థమే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే రసమ�
దళారులకు విక్రయించి నష్టపోవద్దుజడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డిశంకరపట్నం, ఏప్రిల్ 22: రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్�
వాడవాడలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీపది డివిజన్లకొక ట్రాక్టర్ కేటాయింపుకార్పొరేషన్, ఏప్రిల్ 21: నగరపాలక సంస్థ పరిధిలో కరోనా కట్టడికి బల్దియా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నగరంలో మొదటి విడ�
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 18: కరీంనగర్ రూరల్ మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరికోత యంత్రాలు, ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో అన్నదాతలు ఆ
బల్ల లక్ష్మి తోటలో విరగ్గాసిన చెట్టుప్రయోగాత్మకంగా ఒక మొక్క పెంపకంఏడాదికి రెండు క్వింటాళ్ల దిగుబడిమార్కెట్లో మంచి డిమాండ్కిలోకు 130 నుంచి 150 పైనే..ధర్మారం, ఏప్రిల్ 17: వాటర్ ఆపిల్ శాస్త్రీయ నామం సిజియం �
చొప్పదండి, ఏప్రిల్ 16: పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలసేకరణ నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తహసీల్దార్ రజిత, కమిషనర్ అంజయ్యకు సూచించారు. పట్టణంల�
రిబేటు సదావకాశంఆసక్తి చూపుతున్న నగరవాసులుకార్పొరేషన్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రిబేటు ఇస్తుండడంతో నగరవా
ఎలిగేడు, ఏప్రిల్ 15: కేంద్రప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో సాయంత్రం 3 గంటలకు రైతు మహాగర్జన సభను నిర్
కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆయన ఆర్డీవోలు, తహసీల్
19 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణమే 6 న గ్రామసభల్లో లబ్ధ్దిదారుల ఎంపికకలెక్టర్ శశాంకకరీంనగర్, ఏప్రిల్ 12 ( నమస్తే తెలంగాణ): జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీ