సాగుకు ఇబ్బంది లేకుండాఎస్సారెస్పీ నీటి సరఫరాపంట చేతికి వస్తున్న సంబురంలో రైతులుకొనుగోలు కేంద్రాల ఏర్పాటుఓదెల, ఏప్రిల్ 4: యాసంగి వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యా యి. కొనుగోలు కేంద్రాలక�
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 4: నగరంలోని పలు చర్చిల్లో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఏసుక్రీస్తు మరణించిన మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈస్టర్ వే
ఆత్మీయుల యాదిలో స్మృతి నిలయాలుసమాధుల వద్ద విగ్రహాలతో ఆకర్షణీయంగా కోవెలలుఇంటిల్లిపాది వారం వారం పూజాది కార్యక్రమాలుఓదెల మండలంలో పలువురి ప్రత్యేకతఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న కుటుంబాలుఓదెల, ఏప్ర�
10వేల ఎకరాలకు సాగునీరుఫలించిన మంత్రి ఈశ్వర్ కృషిహర్షం వ్యక్తం చేసిన నాయకులుధర్మపురి, ఏప్రిల్ 2: డీ53 కాలువ ద్వారా దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టు కలిగిన బోల్ చెరువు నిండుకుండలా ఉండడంతో మండల నా యకులు, రైతులు శుక
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలుక్రీస్తు సందేశం ఇచ్చిన పాస్టర్లుకమాన్చౌరస్తా, ఏప్రిల్ 2: నగరంలోని చర్చిల్లో ఏసు క్రీస్తును స్మరిస్తూ శుక్రవారం గుడ్ ఫ్రైడేను కొవిడ్ నిబంధనల�
వినియోగిస్తే డివైడర్లలోని మొక్కలకు సకాలంలో తడులుబల్దియాపై తగ్గనున్న ట్యాంకర్ల వ్యయంకార్పొరేషన్, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ఏటా పెద్ద ఎత్తున మొక్క�
మల్లాపూర్, మార్చి 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 78 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సిరిపూర్లో 26, మొగిలిపేటలో 2, కొత్తదాంరాజ్పల్లిలో 3, ముత్యంపేటలో 2 చొప్పున మొత్తం 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యా�
జాతీయ స్థాయిలో ఉమ్మడి జిల్లా ఖ్యాతిఈ సారి సశక్తికరణ్లో మెరిసిన నాలుగు గ్రామాలు, రెండు మండలాలుఒకే గ్రామానికి రెండు అవార్డులుసర్వత్రా హర్షాతిరేకాలుకరీంనగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ
ధర్మపురి, మార్చి 30: ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక పాత టీటీడీ కల్యాణ మండపంలో రైస్ మిలర్లు, ఆర్యవైశ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 5వేల మంది �
మంత్రి కొప్పుల ఈశ్వర్అధికారులతో సమావేశంధర్మపురి, మార్చి 29: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సోమవారం కరీంనగర్ క్యాం�
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల ఉమసీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతకథలాపూర్, మార్చి 29: టీఆర్ఎస్ ప్రభు త్వం పేదలకు అండగా ఉంటున్నదని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ అధ్యక్షురా లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్�