కేసీఆర్ హయాంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ప్రతీక్ జైన్ అందించిన సేవలను అక్కడి గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. పాలకుడు దార్శనికుడు, సహృదయుడు అయితే అధికారులతో గొప్ప పనులు చేయించవచ్చు.
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో సివిల్స్లో అదనపు కలెక్టర్గా ఎంపికైన రాహుల్�
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల పీహెచ్సీని శుక్రవారం ఆకస్మికంగ�
ప్రభుత్వం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా బదిలీ చేసింది.
జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన వీరుడి త్యాగాలను యావత్ ప్రజానీకం స్మరించుకున్నది. శనివారం కెరమెరి మండలం జోడేఘాట్లో కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, ఆయా ప్రాంతాల నుంచి తరలివ
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. మండలంలోని నర్సాపూర్(జే) బాలికలు,. లక్షెట్టిపేట్ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం అకస్మిక తనిఖీ చేశారు. అక్షర