పన్ను చెల్లింపుదారులు మరింత సులభతరంగా తమ పన్నులను చెల్లించేందుకు తమ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో ‘ఈ-పే ట్యాక్స్' ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయ పన్ను శాఖ. పన్ను బాధ్యతలను నెరవేచ్చడానికి, స�
ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఏడాది క్రితం ప్రారంభించిన టాక్స్ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్లో తిరిగి సమస్యలు తలెత్తాయి. ఈ పోర్టల్ తొలి వార్షికోత్సవం రోజైన మంగళవారం సమస్యలు తలెత్తడంతో పలువురు యూజర్లు ఫిర్యాదుల�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించే కొత్త పోర్టల్లో సాంకేతిక సమస్యలు చాలావరకూ తొలగిపోయాయని బుధవారం ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ 7వరకూ 1.19 రిటర్న
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తీసుకొచ్చిన కొత్త పోర్టల్(income tax portal )లో ఎదురవుతున్న అవాంతరాలను ఇంకా పరిష్కరించని ఇన్ఫోసిస్పై ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరణ �
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్