నెలకు రూ.15,000 జీతం పొందుతున్న యూపీ వ్యక్తికి రూ.33.88 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను(ఐటీ) నోటీసు రాగా నెలకు రూ. 8,500 ఆదాయం పొందుతున్న మరో వ్యక్తికి రూ. 3.87 కోట్లకు ఐటీ నోటీసు వచ్చింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఓ కాలేజీ విద్యార్థికి ఐటీ శాఖ, జీఎస్టీ నుంచి రూ.46 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. షాక్కు గురైన విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.
అతడో కూలీ. రోజూ పనికి వెళితే కానీ పూట గడవని స్థితి. అలాంటి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 221 కోట్ల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారు. ఇంకేముంది ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినందుకు ఐటీ
హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాల�
Chandrababu | ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారు. ఐటీ నోటీసుల గురించి తెలుసుకున్న మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్ పారిపోగా.. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసర
UP farmer | రూ.1.6 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఒక రైతుకు (UP farmer) ఏకంగా 23 నోటీసులు అందాయి. అలాగే కార్లలో వచ్చిన ఐటీ అధికారులు ఆ రైతు ఇంటిని కూడా తనిఖీ చేశారు. దీంతో సన్నకారు రైతు షాక్ అయ్యాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో