Stocks | సంవత్ 2080 చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నెగెటివ్ గా ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్ పడింది. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగిసినా బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 77 వేల మార్కును దాటేసింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 314 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 110 పాయింట్లు పతనమైంది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మెరిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 306.5 పాయింట్లు లబ్ధితో 65,982.5 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 19,762.5 పాయింట్ల వద్ద ముగిశాయి.