భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పారిస్ ఒలిపిక్స్ (2024) బెర్త్ దక్కించుకుంది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా.. సిఫ్ట్ కౌర్ వి
ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యం పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో శివ నర్వాల్ (579 పాయింట్లు), సరబ్జ్యోత్ సింగ్ (578), అర్జున్ సి�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. గతంలో ఎన్నడూ సాధ్యం కాని రీతిలో ఈ సారి మన షూటర్లు అదిరిపోయే గురితో సత్తాచాటారు.
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్, కిరణ్ అంకుష్ జాదవ్, అర్జున్తో కూడిన భారత పురుషుల జట్టు ఫైనల�