భారత్ వేదికగా వచ్చే ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ రెండో పతకం కైవసం చేసుకున్నాడు. భోపాల్ వేదికగా జరుగుతున్న పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో రుద్రాంక్ష్ 262.3 పాయింట్లతో �
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం దక్కింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివాన్, రమిత, శ్రేయా అగర్వాల్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది.