భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలు సాధిస్తున్నది. గత నెల 30న ప్రయోగించిన పీఎస్4-ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పీఓఈఎం)లో బొబ్బర గింజలు (కౌపీ సీడ్స్) మొలకెత్తాయి.
పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chairman Somanath ) అన్నారు. చంద్రయాన్-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని తెలిపారు.
చంద్రయాన్-3 సక్సెస్తో చరిత్ర సృష్టించిన ఇస్రో.. రోవర్ ప్రజ్ఞాన్ను తిరిగి మేల్కొపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిద్రాణ స్థితి నుంచి రోవర్ మేల్కొనే అవకాశముందని ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ�
Aditya L-1 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన దేశంగా చరిత్రను లిఖించింది.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు పేరు మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. మనదేశం చేపడుతున్న కీలకమైన గగన్యాన్ యాత్రకు సంబంధించి కీలకమైన మెషినరీని తయారుచేసి ఇవ్వడంలో హైదరాబాద్ సమీపంల�
బెంగళూరు : అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్తగా పునర్వినియోగ రాకెట్ను రూపొందించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందని, దీంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలదని ఇస్రో చైర్మన�