టీజీ ఐసెట్ ప్రశాంతంగా జరిగినట్లు కన్వీనర్ నరసింహాచారి తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మూడో సెషన్లో 28,256 మంది విద్యార్థులకు 25,662 మంది హాజరయ్యారని, మొత్తం 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోన
నేడు ఆంధ్రప్రదేశ్లో ఐసెట్, ఈసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 ఫలితాలను గురువారం ఉదయ�
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసెట్ చైర్�
ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), �
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా,