ముంబై: ఇండియా కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా ఐపీఎల్లోని ఇండియన్ ప్లేయర్స్ ఏ సాయం చేయకపోవడం సిగ్గు చేటని అన్నాడు ఈ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. ఇండియాలో కరోనాపై పోరుకు ఐపీ�
ముంబై: ఇండియాలో కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఐపీఎల్ను నడిపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్, అంపై�
గైక్వాడ్, డుప్లెసిస్ మెరుపులు తాజా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఏదీ కలిసిరావడం లేదు. మిడిలార్డర్ సమస్యతో తొలి మూడు మ్యాచ్లు ఓడిన రైజర్స్.. చెన్నైతో పోరులో డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్ వ�
టోర్నీ నుంచి తప్పుకున్న అశ్విన్మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఐపీఎల్లో కలవరం మొదలైంది. వైరస్ ఆందోళనతో భారత సీనియర్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్
ముంబై: రెండు వారాల నుంచి సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకే రోజు నలుగురు ప్లేయర్స్ సడెన్గా లీగ్ను వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌల
ఉత్కంఠపోరులో క్యాపిటల్స్ కమాల్.. హైదరాబాద్కు తప్పని ఓటమి చప్పగా సాగుతున్న ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ జోష్ నింపింది. బౌలర్ల సమిష్టి కృషికి విలియమ్సన్ ఒంటరి పోరాటం తోడవడంతో మొదట ఇ�
మోర్గాన్ సేనకు వరుసగా నాలుగో ఓటమి రాజస్థాన్ చేతిలో పరాజయం పాయింట్ల పట్టికలో కింది వరుసలో ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో కోల్కతాపై రాజస్థాన్దే పైచేయి అయింది. గత మ్యాచ్లో పడిక్క�
ముంబైపై 9 వికెట్లతో గెలుపు రాణించిన షమీ, బిష్ణోయ్, రాహుల్ పరీక్ష పెడుతున్న పిచ్పై హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఆకట్టుకున్నా.. సహచరులు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ముంబై ఇండియ�
లండన్: రాజస్థాన్ రాయల్స్కు చేదు వార్త. ఇప్పటికే ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్స్కు స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్చర్ బ�
ఉత్కంఠ పోరులో ధోనీ సేన గెలుపుపోరాడి ఓడిన కోల్కతాకమిన్స్, రస్సెల్ మెరుపులు వృథా ముంబై: బ్యాటింగ్లో భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్లోనూ సత్తాచాటి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుక�
చెన్నై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా పడింది. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్లో ముంబై జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడటంతో ఐపీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో మ�
చెన్నై : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఆ ఫైన్ వేశారు. చెన్నైలో నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యా�