చెన్నై: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఇప్పటికే సాయం చేశాయి. తాజాగా చె�
స్వదేశానికి చేరిన ఇంగ్లిష్ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం కరోనా విజృంభణతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�
ఇద్దరు కోల్కతా ఆటగాళ్లకు పాజిటివ్ బెంగళూరు x నైట్రైడర్స్ మ్యాచ్ వాయిదా చెన్నై బృందంలో బాలాజీతో పాటు మరొకరికి వైరస్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల్లో తీవ్ర ఆందోళన ఐపీఎల్లో కరోనా బాంబు పేలింది. పటిష్టమైన బయ�
ముంబై: ఇండియా కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా ఐపీఎల్లోని ఇండియన్ ప్లేయర్స్ ఏ సాయం చేయకపోవడం సిగ్గు చేటని అన్నాడు ఈ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. ఇండియాలో కరోనాపై పోరుకు ఐపీ�
ముంబై: ఇండియాలో కఠినమైన బయోబబుల్ ఏర్పాటు చేసి కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఐపీఎల్ను నడిపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్, అంపై�
గైక్వాడ్, డుప్లెసిస్ మెరుపులు తాజా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఏదీ కలిసిరావడం లేదు. మిడిలార్డర్ సమస్యతో తొలి మూడు మ్యాచ్లు ఓడిన రైజర్స్.. చెన్నైతో పోరులో డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్ వ�
టోర్నీ నుంచి తప్పుకున్న అశ్విన్మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఐపీఎల్లో కలవరం మొదలైంది. వైరస్ ఆందోళనతో భారత సీనియర్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్