చెన్నై: ఐపీఎల్ అంటేనే వెలుగు జిలుగులు, తారల తళుకుబెళుకులు, కళ్లు మిరిమిట్లు గొలిపే ఓపెనింగ్ సెర్మనీ. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఓపెనింగ్ సెర్మనీ చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ముఖ్యంగా సుప�
ముంబై: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇప్పటికే అన్ని ఫార్మాట్ల ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. ఇక మిగిలింది ఐపీఎల్ మాత్రమే. అందులోనూ అతనికి ఇదే చివరి సీజన్ కావచ్చన్న వా�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లు తమకు వద్దంటే వద్దంటున్నారు ముంబైలోని వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లు. నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంపై వాళ్లు ఆం�
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో టాప్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగైన రికార్డు కలిగిన విరాట్ ఐపీఎల్లోనూ అద్భుత ట్రాక్ నమోదు చేశాడు.ఐపీఎల్
ముంబై: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ రిషబ్ పంత్, అశ్విన్, రహానే బాక్స్ క్రికెట్ ఆడారు. ఓ యాడ్ షూటింగ్ చేస్తూ మధ్యలో బ్రేక్ దొరకడంతో ఈ ముగ్గురూ సరదాగా బాక్స్ క్రికెట్ �
మహారాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ముంబై: కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నా ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై వేదికగా మ్యాచ్లు యథాతథంగా జరుగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం తె�
జైపూర్: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఈ జె�
బలమైన ఓపెనింగ్.. మెరుగైన బౌలింగ్ వనరులున్నా.. మిడిలార్డర్లో దంచికొట్టే ఆటగాళ్లు లేక గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్కే పరిమితమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఎలాగైన టైటిల్ పట్టాలనే పట్టుదలతో ఉ�
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశా డు. సీజన్ను సురక్షితంగా నిర్వహించేందు�
ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ