ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ.. ఆ టీమ్ జెర్సీ వేసుకోలేనని చెప్పాడు. ఆ జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉండటమే దీనికి కారణం. మొయిన్ అలీ ఓ ము�
చెన్నై: ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో ఆడేందుకు గురువారం చెన్నై చేరాడు. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెం�
ముంబై: ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే తాను కాఫీ తాగడం ప్రారంభిస్తానని అన్నాడు ఆ టీమ్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్. ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానిక�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఎన్నడూ లేని విధంగా గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మునుపటి ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతోంది. గత సీజన్కు మిస్ అయిన స్�
ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయ�
బయో బబుల్లోకి ఆటగాళ్లు ముంబై: వచ్చే నెల 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ సందడి షురూ అయింది. భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్లు ముగిసిన వెంటనే టోర్నీ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏ
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. పంచభూతాలైన నింగి, నేల, నిప్పు, నీరు, గాలిని ప్రతిబింబించేలా ఈ జెర్సీ ఉంది. జట్టు సాధించిన ఐదు టైటిళ్లు.. పంచభూతాల ప్
ముంబై : ఐపీఎల్లో ఆడాలనే పాకిస్తాన్ క్రికెటర్ల కల 2022 లో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంత సవ్యంగా జరిగి ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడటం మ�