మహారాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ముంబై: కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నా ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై వేదికగా మ్యాచ్లు యథాతథంగా జరుగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం తె�
జైపూర్: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఈ జె�
బలమైన ఓపెనింగ్.. మెరుగైన బౌలింగ్ వనరులున్నా.. మిడిలార్డర్లో దంచికొట్టే ఆటగాళ్లు లేక గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్కే పరిమితమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఎలాగైన టైటిల్ పట్టాలనే పట్టుదలతో ఉ�
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశా డు. సీజన్ను సురక్షితంగా నిర్వహించేందు�
ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ.. ఆ టీమ్ జెర్సీ వేసుకోలేనని చెప్పాడు. ఆ జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉండటమే దీనికి కారణం. మొయిన్ అలీ ఓ ము�
చెన్నై: ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో ఆడేందుకు గురువారం చెన్నై చేరాడు. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెం�
ముంబై: ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే తాను కాఫీ తాగడం ప్రారంభిస్తానని అన్నాడు ఆ టీమ్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్. ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానిక�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఎన్నడూ లేని విధంగా గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మునుపటి ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతోంది. గత సీజన్కు మిస్ అయిన స్�
ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయ�