ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయ�
బయో బబుల్లోకి ఆటగాళ్లు ముంబై: వచ్చే నెల 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ సందడి షురూ అయింది. భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్లు ముగిసిన వెంటనే టోర్నీ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏ
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. పంచభూతాలైన నింగి, నేల, నిప్పు, నీరు, గాలిని ప్రతిబింబించేలా ఈ జెర్సీ ఉంది. జట్టు సాధించిన ఐదు టైటిళ్లు.. పంచభూతాల ప్
ముంబై : ఐపీఎల్లో ఆడాలనే పాకిస్తాన్ క్రికెటర్ల కల 2022 లో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంత సవ్యంగా జరిగి ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడటం మ�
పుణె: ఐపీఎల్ 14వ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయానికి గురైన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఫీల్డిం�
మెల్బోర్న్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే తొలి మ్యాచ్కు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్న
ఎంపీ రంజిత్రెడ్డిహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఐపీఎల్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ను చేర్చాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెల 9న మొదలయ్యే ఐపీఎల