దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
ఐపీఎల్ 2021 రెండోదశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నది.ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో మరే ఇతర కారణాల వల్ల విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపు�
యూఏఈలో లీగ్ రెండో దశ 10 డబుల్ హెడర్లు, అక్టోబర్ 10న ఫైనల్! న్యూఢిల్లీ: అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ చేస్తున్న కసరత్త�
రెండో దశ మ్యాచ్ల కోసం బీసీసీఐ యోచన పొట్టి ప్రపంచకప్ నిర్వహణపై వేచిచూసే ధోరణి ఈ నెల 29న ఎస్జీఎమ్లో చర్చ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ 14వ సీజన�
ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన. ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. పాన్ ఇండియా సిన�
చెన్నై: చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లాడు. కొవిడ్-19 నెగెటివ్గా నిర్ధారణ కావడంతో ఆదివారం దోహా నుంచి స్వదేశానికి పయనమైనట్లు సీఎస్కే సీఈవో క
లండన్: కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే తమ ప్లేయర్లు బరిలోకి దిగే అవకాశం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. భవిష్యత్ పర్యటనల ప్�
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ.2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. లీగ్ వాయిదా నిర్ణయాన్న
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదా పడడంతో లీగ్ కోసం భారత్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్కతా నైట్
చెన్నై: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఇప్పటికే సాయం చేశాయి. తాజాగా చె�
స్వదేశానికి చేరిన ఇంగ్లిష్ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం కరోనా విజృంభణతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార