Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు.
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రోహిత్ శర్మ కొత్త రికార్డును క్రియేట్ చేయనున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున అతను ఇవాళ 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నారు. 2011 నుంచి ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ ఆడ�
ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బుధవారం సాయంత్రం మ్య�
Virat Kohli: కోహ్లీకి 24 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా ఆ ఫైన్ వేశారు. ఆ మ్యాచ్లో అతను స్టాండ్ ఇన్ కెప్టెన్గా
Hyderabad | మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఆదివారం ఉప్పల్లో ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద�
స్టేడియంలో ప్రేయసితో నిశ్చితార్థం దుబాయ్: తన జట్టు ఓడిపోయినా.. అతడు ప్రేమలో మాత్రం గెలిచాడు. స్టేడియాన్నే వేదికగా చేసుకుని తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు. ప్రేక్షకులు, తోటి ఆటగాళ్ల సమక్షంలోనే అతడు ఉం�
IPL – దుబాయ్: విరాట్ కోహ్లీ మళ్లీ టచ్లోకి వచ్చాడు. చెన్నైతో శుక్రవారం జరిగిన IPL మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే ఆ మ్యాచ్ అయిదో ఓవర్లో Kohli ఓ భారీ సిక్స్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో.. కో�