హైదరాబాద్ మోత మోగింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం హైదరాబాద్ సన్రైజర్స్, లక్నో జట్ల మధ్య జరిగిన ఐపీఎల్మ్యాచ్ వీక్షణకు అభిమానులు పోటెత్తారు.
తమ అభిమాన క్రికెటర్ల కోసం వివిధ వేషధారణలో తరలివచ్చారు. ఇరు జట్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించగా ఈలలు, కేరింతలతో సందడి చేశారు.