చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్కు గుడ్ బై చెబుతాడని, ఇదే అతడి ఆఖరి సీజన్ అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ఇప్పటిదాకా ఆ విషయమ్మీద అటు మహేంద్రుడు గానీ ఇటు చెన్నై యాజమాన్య�
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పటడుగులు వేసి తగిన మూల్యం చెల్లించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ
ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ�
గాయం కారణంగా ఐపీఎల్-17కు దూరమైన శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ స్థానాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ భర్తీ చేసింది. హసరంగ స్థానంలో లంక యువ సంచలనం విజయ్కాంత్ వియస్కాంత్ను జట్టులోకి తీసుకుంది. మ