కుటుంబాన్ని పోషించే స్థోమత లేక, మొదటి నుండి జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి అరవై ఏండ్లు దాటిన వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. దొగతనానికి ముందు రెండుమూడు సార్లు రెక్కీ నిర్వహి�
Wife Poisons Husband Twice | వివాహితురాలైన మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. ఈ నేపథ్యంలో భర్తకు రెండుసార్లు విషమిచ్చి భార్య హత్య చేసింది.
Ink Attack On Maratha Leader | మహారాష్ట్రకు చెందిన మరాఠా సంస్థ సంభాజీ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గైక్వాడ్పై నల్ల సిరాతో దాడి జరిగింది. ఆదివారం సోలాపూర్ జిల్లా అక్కల్కోట్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయనను కొం�
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లాల ఘరానా ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దోపిడీలకు �
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించ�
‘శ్రీలంకలో అదానీ వ్యాపారం కోసం మోదీ మధ్యవర్తిత్వంపై అక్కడి పార్లమెంట్ ప్యానల్లో పెద్దఎత్తున చర్చిస్తున్నారు. కానీ మన దేశంలో ఎవరూ ఆ విషయంపై నోరు తెరవటం లేదు. అక్కడ మన ఎంబసీ ముందు నిరసనకారులు ప్రధాని మో