కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
మద్యం మత్తులో యువత మద్యానికి బానిసై రోడ్లపై పడిపోవడం సాధారణంగా మారింది. కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లోని ఓ సినిమా థియేటర్ ముందు మద్యం తాగిన మైకంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మద్యం మత్తులో పడిపోయి ఉన్
కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా మాసాయిపేటలో జూలై 29న జరిగింది. గ్రామానికి చెందిన 35 ఏండ్ల వ్యక్తికి భార్య, పిల్లలున్నారు. అయితే.. వారు గత సోమవారం బంధువుల ఇంట
అతడు అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో). కానీ తాగితే ఒళ్లు తెలియదు. పూటుగా మందు తాగి రోడ్డు మీదకు వచ్చాడు. నిలబడటం వల్ల కాలేదు. ఎదురుగా కనిపించిన ఇంటిలోకి దూరి బట్టలు విప్పే�