ప్రమాణాలకు అనుగుణంగా లేని పీహెచ్డీ డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్న రాజస్థాన్లోని మూడు విశ్వవిద్యాలయాలపై యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా యూనివర్సిటీల పీహెచ్డీ డిగ్రీల ప్రోగ్రాములపై అయిదేండ్ల�
ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025లో 90 కోట్లు దాటే అవకాశం ఉందని ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్, 2024’ అంచనా వేసింది. 2024లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 88.6 కోట్లకు పెరిగింది.
ఇంటర్నెట్ వినియోగదారులను ‘.అకిరా’ కలవరపెడుతున్నది. ఈ రాన్సమ్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు విండోస్ లైనెక్స్ ఆధారిత సిస్టమ్స్ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా దొంగిలించిన వినియోగదారుల వ్యక్తిగత సమ
న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఇంటర్నెట్ యూజర్లకు హెచ్చరిక చేసింది. ‘అకీరా’గా పిలుస్తున్న కొత్త ర్యాన్సమ్వేర్ పట్ల అప్�
అవసరానికి మించి ఇంటర్నెట్ వాడకం 75% మందిలో రిలేషన్షిప్ సమస్యలు బానిసవుతున్నవారు 70 శాతం మంది 30.2% చిన్నారులకు సొంతంగా మొబైల్ ఫైనాన్సెస్ ఆన్లైన్ తాజా సర్వేలో వెల్లడి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం.. నె�