రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సర్కారు నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. పదో తరగతి ఇంటర్నల్ మార్కుల విషయంలో సర్కారు తీరు పూటకో నిర్ణయం, రోజుకో తీరును తలపిస్తున్నది.
పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా, మార్కుల నమోదు ప్రతిభ ఆధారంగా నమోదు చేశారా, లేదా అనే అంశంపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది.
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్�
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. మార్కుల పరిశీలనకు డీఈవో జిల్లాలోని వివిధ పాఠశాలల జీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లతో 17 బృందాలన�
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధార
విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్రవిద్యాశాఖ సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నది. పరీక్షలు నిర్వహించి మేథస్సును పరీక్షిస్తున్నది. పాఠశాల స్థాయిలో పదోతరగతి విద్యార్థులకు ఇంట�