Inter Supplementary results | ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన కర్రు రసజ్ఞ సత్తా చాటింది.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలవగా నిజామాబాద్ జిల్లాలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. సెకండియర్ (జనరల్)లో మొత్తం 6
ఇంటర్లో అనుత్తీర్ణులైన వారికోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ మెరుగైన ఉత్తీర�
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారికి షహీన్ అకాడమీతో కలిసి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సోషల్ డేటా ఇన్షియేటివ్ ఫోరం డైరెక్టర్ ఖలీద్ సైఫుల్లా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి...
హైదరాబాద్ : ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి జలీల్ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష�