MLA Bandari lakshmaiah | ప్రభుత్వ పాఠశాలలు మన దేశానికి ఎంతోమంది మేధస్సు కలిగిన మేధావులను అందించాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు విశాలమైన క్రీడా ప్రాంగణాలను కలిగి ఉన్నాయన్నారు.
ప్రస్తుతం మేధావుల తరగతి అంటున్నది ఒకప్పటి రుషులు, గురువుల తరగతి వంటిది. అప్పుడు వారి నుంచి సమాజం, పాలకులు కూడా ఆశించింది తాము సమాజాన్ని అధ్యయనం చేసి, ఆలోచించి, సమాజానికీ, పాలకులకూ మార్గదర్శనం చేయాలని. ఈ కా�
ఈ సృష్టిలో సర్వకాల సర్వావస్థలయందు అనువైన వర్షం అందరికీ మోదమే. అలాంటి వర్షం కురిసింది. ఆ వర్షం రాకతో భూమి స్నిగ్ధయైనది. వన భూములు మరకత శ్యామములై మురిసినవి. నదులు హొయలు పోతూ నానావిధాలుగా పరుగులు తీసి ఆనంద త�
దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్వాకం వల్ల అశాస్త్రీయ, అప్రజాస్వామిక నిర్ణయాలు అమలవుతున్నాయి. ఫలితంగా ప్రజ లు రోడ్లపైకెక్కి దావానలం సృష్టించాలా? మే ల్కొని సంస్కరించి ఉద్ధరించే ప్రయత్నం జరగవద్దా? నిశ్చేష్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వెల్లువలా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్పై కొంతకాలంగా తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది