షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ష�
కేశంపేట : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో నూతనంగా నిర్మిం�
తాండూరు : ఆరోగ్యమే మహాభాగ్యమని అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుందని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజక�
పెద్దఅంబర్పేట : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధి వైపు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు అన్నారు. ఆదివారం సుమా�
పెద్దేముల్ : గ్రామాల అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కందనెల్లిలో సుమారు రూ. 4లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రో
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాద్నగర్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలను నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందలకోట్లను వెచ్చిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�