Akbaruddin Owaisi: ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని, తామేమీ చొరబాటుదారులం కాదు అని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాము చెందుతామని, ఇది తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని తెలిపారు.
Indo-Bangladesh Border | త్రిపురలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఈ ఏడాది 716 మందిరి అరెస్టు చేశారు. చొరబాటుదారుల్లో 112 మంది రోహింగ్యాలు, 319 మంది బంగ్లాదేశీయులు ఉన్నారని సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారి పేర్కొన్నారు.