వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాలలో ఆయన మం
ప్రస్తుతం విజృంభిస్తున్న జబ్బులన్నీ పాతవే. కరోనా సమయంలో చాలామంది మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం.. తదితర ఆరోగ్య నియమాలు కచ్చితంగా అనుసరిం
మాతృత్వానికి ‘సీజనల్’ గండం వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ముమ్మరించే సమయం. ఇంట్లోఒకరికి వస్తే చాలు ఇంటిల్లిపాదికీ వ్యాపిస్తాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డెంగీ, మలే�