విద్యుత్తు రంగంలో సంస్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని జరుగుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర నేతలు అనగంటి వెంకటేశ్, డీజీ నరసింహారావు, ఆదివాసీ గిరిజన సంఘం �
భారత్ వంటి వర్ధమాన సమాజాల్లో ఎక్కడైనా సరే సామాన్య ప్రజల అవసరాలు, కోరికలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి, కనీసమైన నిత్య జీవితావసరాలు తీరడం. రెండు, ఆ స్థితి నుంచి మరొక అడుగు ముందుకు వేయగలగడం.
బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభంపై భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పొరుగు దేశంలో కర్మాగారాలను నడిపిస్తున్న, వ్యాపారాలను నిర్వహిస్తున్న దేశీయ కంపెనీలు.. తమ ఉత్పత్తి, ఆర్డర్
బలమైన, వృద్ధిదాయక భారత నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఉన్నదని దేశంలోనే శ్రీమంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రత్నాలు, ఆ�
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాలూ ఊ�