పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భూములను సేకరిస్తున్నది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం దుద్యాల, లగచెర్ల, హకీంపేట, పోలెపల్లి, రోటిబండ తండా, పులిచె�
ప్రభుత్వం నుంచి తమ భూములను కాపాడుకోవడానికి మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు సంఘటితమయ్యారు. పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటు వద్దేవద్దు అంటూ నినదించారు. ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఇచ్చేదిలేదని �
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డీసీఏ అధికారుల కథనం ప్రకారం.. గాజులరామారం పరిధిలోని అలీప్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఉన్న ‘మెడ
బొంతపల్లి పారిశ్రామికవాడలోని రహదారుల పక్కన దారిపొడవున భారీ వాహనాలు నిలపుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్�