ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రేపు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
త కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ (D.Srinivas) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస వ
ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో బోధన్కు చెందిన మహేశ్కుమార్ సత్తా చాటాడు. పేదింటి బిడ్డ అయిన తను 200 ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చాడు.
ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకూ తీసుకువెళ్లాలన్న ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతున్నదని బీఆర్ఎస్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
ఇందూరు జిల్లా చలి కౌగిలిలో చిక్కుకుని వణుకుతున్నది. తెలవారక ముందే మంచు దుప్పటి పరుచుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా వీస్తున్న శీతల గాల�
నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సకల సదుపాయాలతో ధాత్రి టౌన్షిప్ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. మొత్తం 76 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్�
ఇందూరు నగరంలో ప్రముఖ సినీ నటి కృతిశెట్టి శనివారం సందడి చేశారు. జోస్ ఆలుక్కాస్ గ్రూప్ తమ సరికొత్త జువెలరీ షోరూమ్ను స్థానిక ద్వారకానగర్లో ఏర్పాటుచేయగా.. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, సినీనటి
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఒలింపిక్ రన్ బుధవారం ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా ఒలింపింక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను కలెక్టర్ నారాయణరెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభిం�
ఇందూరు బిడ్డ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ (27) సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధి�