ఆరంభ శూరత్వం అన్నట్లు మొదట్లో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అవుతున్నది. రుణమాఫీ, రైతుబంధు, ఇందిరమ్మ ఇళ్లు ఏ పథకం తీసుకున్నా అదే పరిస్థితి.
పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు. కాంగ�
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇంటింటి సర్వేను సాంకేతిక సమస్య వెంటాడుతోంది. యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో సర్వే సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. ఇదే పర�