ఇండిగో విమానాల రద్దుతో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఫిర్యాదులను రియల్-టైమ్లో పరిష్కరించేందుకు ఢిల్లీలో ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచ�
రూ.లక్ష, రూ.90 వేలు, రూ.55 వేలు.. ఇవి శుక్రవారం భారత్లోని విమాన టికెట్ల ధరలు. నిర్వహణ లోపాలతో వందలాది ఇండిగో విమాన సర్వీసుల రద్దు శుక్రవారం కూడా కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, టికెట్ రేట్లు మాత్
ప్రయాణికుల విమానాల కోసం 2024 జనవరిలో డీజీసీఏ భారీ స్థాయిలో మార్పులను తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. �
కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, వాటిని పాటించడంలో ఇండిగో కంపెనీ ఉదాసీనత.. వెరసి దేశీయ విమాన ప్రయాణికులకు గడిచిన నాలుగు రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమా