IND vs NZ | న్యూజిల్యాండ్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన కీవీస్ మహిళలను.. భార�
స్మృతి సూపర్ సెంచరీ భారత్ తొలి ఇన్నింగ్స్ 276/5 ఆస్ట్రేలియాతో గులాబీ టెస్టు గోల్డ్కోస్ట్: భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన కొత్త చరిత్ర లిఖించింది. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా ప్రత�
ఆసీస్తో భారత మహిళల రెండో వన్డే మకాయ్: తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు.. రెండో మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేసేందుకు సిద్ధమైంది. కెప్టెన్ మిథాలీరాజ్ రాణించినా.. మిగిలినవాళ్
హోవ్: యువ సంచలనం షఫాలీ వర్మ (38 బంతుల్లో 48; 8ఫోర్లు, ఓ సిక్స్) బ్యాటింగ్లో దుమ్మురేపితే.. చివర్లో స్పిన్నర్లు ఇంగ్లండ్ను దెబ్బకొట్టడంతో రెండో టీ20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ�
నార్తంప్టన్: భారత ఫీల్డర్ హర్లీన్ డియోల్.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అద్భుత క్యాచ్తో ఆకట్టుకుంది. అప్పటికే 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి జోష్లో ఉన్న జోన్స్.. శిఖ బౌలింగ్లో మరో భారీ షాట్కు యత్నించగా.. బౌం�
లండన్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273 పరుగులు)ను �
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో కట్టుదిట్టమైన క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లు శుక్రవారం వ్యాక్సిన్ తొలి డో
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ క్రికెటర్ స్రవంతి నాయుడు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్తో పోరాడిన స్రవంతి తల్లి ఎస్ కే సుమన్ శనివారం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ నియమితుడయ్యాడు. ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం జాత�
న్యూఢిల్లీ: విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు పురుష క్రికెటర్లకు అనుమతులివ్వని బీసీసీఐ మహిళా క్రికెటర్లకు మాత్రం నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీచేసింది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్-జూలైలో జరుగనున్న