భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో మరో మైలురాయి. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్లో తొలిసారి భారత్ నుంచి మూడు జోడీలు టాప్-10లోకి ప్రవేశించాయి. పురుషుల, మహిళల, మిక్స్డ్ డ
తన కెరీర్లో ఆఖరి టోర్నీ ఆడుతున్న భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమాల్.. టైటిల్ వేటను విజయంతో ప్రారంభించాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శరత్.. 3-0తో అనిర్భ
భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్ తన 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికాడు. 42 ఏండ్ల వయసులోనూ కుర్రాళ్లతో కలిసి టీటీ లీగ్లలో పోటీ పడుతున్న శరత్.. ఈనెల చివర్లో చెన్న�