భారత్కు భారీ దౌత్యవిజయం లభించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ (Iran) స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌక నుంచి ఐదుగురు భారతీయులు (Indian Sailors) విడుదలయ్యారు. గత నెల 13న ఇజ్రాయెల్తో (Israel) ఉద్రిక్తతల వేళ.. ఆ దేశానికి చెం�
America | భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకోగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Indian consulate | కెనాడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో గత సోమవారం భారత సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. దాడి అమానుషమని పేర్కొంది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నింద
ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది.
San Francisco: భారత కౌన్సులేట్కు నిప్పుపెట్టిన ఘటనను అమెరికా నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన చేశారు. రో ఖన్నా, మైఖేల్ వాల్జ్ తమ ప్రకటనలో ఖలిస్తానీ మద్దతుదారుల చర్యలను తప్పుపట్టారు
దేశంలోని కశ్మీర్, మణిపూర్, పంజాబ్.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా ఎంతసేపు మతాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడ టం తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రధాని మోదీలో ఏ మాత్రం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖలిస్థాన్ మద్దతుదారులు మళ్లీ రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున భారత దౌత్యకార్యాలయానికి నిప్పు పెట్టారు. వేలాది మంది అక్కడికి చేరుకొని ఆయుధాలను ప్రదర్శిస్తూ రణరం�
Indian Consulate: భారతీయ కౌన్సులేట్పై ఖలిస్తానీ వేర్పాటువాదులు అటాక్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ ఆఫీసుకు నిప్పుపెట్టారు. అయితే పెద్దగా డ్యామేజ్ జరగలేదని అధికారులు �