భారత్పై తాము దాడులు జరపాలని నిర్ణయించుకున్న తర్వాత రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు దాడులు జరిపాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు.
పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు త్రివిధ దళాలు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాయని కొత్తగూడెం జర్నలిస్టు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ న
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా శుక్రవారం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్ర ద్రౌపది ముర్మును కలుసుకుని దాడుల గురించి వివరించారు. మరోవైపు, ఎ�
Dilip Tirkey | భారత సాయుధ దళాలు (Indian Armed Forces) చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ను హాకీ ఇండియా (Hockey India) అధ్యక్షుడు, భారత హాకీ టీమ్ (Indian Hockey team) మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ (Dilip Tirkey) హర్షం వ్యక్తం చేశారు.
Manchu Vishnu | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో మందికి స్పూర్తిని కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ అయిన విష్ణు సాయుధ బలగాల త్యాగ�