అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఆఖరి పోరులో భారత్..బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష అర్ధసె
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో యువ భారత్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత అండర్-19 టీమ్ 8 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.
గత మ్యాచ్లతో పోలిస్తే.. కరీబియన్ల నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. తుదికంటా పోరాడిన టీమ్ఇండియానే విజయం వరించింది. మొదట బ్యాటింగ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అర్ధశతకాలతో �
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కోట్లాది మంది మది దోచిన క్రీడగా వెలుగొందుతున్న భారత క్రికెట్ ఈ ఏడాది ఒకింత ఒడిదుడుకుల పయనంగా సాగింది. ఆస
భారత్ అద్భుత విజయం సిరాజ్, బుమ్రా విజృంభణ ఇంగ్లండ్ 120 ఆలౌట్ ఆహా ఏమని వర్ణించగలం. టెస్టు క్రికెట్ మజా మరోమారు అభిమానులను కనువిందు చేసింది. వరుణుడి కారణంగా తొలి టెస్టులో విజయాన్ని చేజార్చుకున్న టీమ్ఇ