AI Impact Summit 2026 | న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (AI Impact Summit 2026)' శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో 'న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ (New Delhi Declaration on AI Impact)' కు ఆమోదం తెలిపారు. భారత్ సహా 88 దేశాలు, �
KTR | ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనల
అది ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని, కేంద్రంలోని మోదీ సరార్ జాతీయ ప్రయోజనాల �
డిజిటల్ గవర్నెన్స్లో రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం న్య
Galgotias University | కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశీ పేరుతో విదేశీ టెక్నాలజీని చౌర్యం చేసిన గల్గోటియాస్ యూనివర్సిటీ వివాదానికి కే�
భారత్-అమెరికా దేశాల మధ్య సబ్-సీ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఏఐ అనుసంధానత పెంచేందుకు సబ్సీ కేబుల్ రూట్లను వేయనున్నట్టు నూఢిల్�
AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సును మరో రోజు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 వరకు సదస్సు జరగాల్సి ఉంది.
India AI Impact Summit | ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ని ప్రపంచంలోనే అతి పెద్ద కృత్రిమ మేధ సదస్సుగా చెబుతున్న కేంద్ర సర్కార్.. దాని నిర్వహణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో సరైన సౌకర్�