దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు సూచీలను నష్టాల్లోకి నెట్టింది. బ్లూచిప్ సంస్థల షేర్లు కుప్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా తీవ్ర ఒడిదుడుకుల మధ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లు కదంతొక్కడంతో వరుసగా రెండు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. ఐటీ రంగ షేర్లు నష్టపోయినప్పటికీ అంతర్జాతీయ మ
పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఆయా సంస్థలు.. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో తమ షేర్లను నమోదు చేశాయి. దీంతో వీటికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. నిజానికి అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్
రిజర్వ్బ్యాంక్ పాలసీలో వడ్డీ రేట్లు యథాతథంగా అట్టిపెట్టినా, సీఆర్ఆర్ రూపంలో బ్యాంక్ల నుంచి అదనపు నిధుల్ని తీసుకోవడం, ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడం
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దన్నుతో వరుసగా ఆరు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు ఇన్ఫోసిస్ గండికొట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే ఉం