ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొన్నిరోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో 31.1 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా..కనిష్ఠ ఉష్ణోగ్రత 15
చలి పంజా విసురుతున్నది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తూ మస్తు ఇగం పెడుతున్నది. దీంతో అంబటాళ్ల దాటినా జనం ఇంట్లో నుంచి బయటకు రాక రహ�
మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే ఉండగా, ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు నిత్యం పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుం
రాష్ట్రమంతా ఇగం పట్టుకున్నది. రెండుమూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.