మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీపెట్టే యత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఇమాం, మౌజన్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున గౌరవ వే�
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
విధ్వంసకర ఆటతీరుతో విజృంభిస్తున్న ఇంగ్లండ్ జట్టు.. మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్పై సిరీస్ విజయం సాధించింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్ల సిరీస�
పరుగుల వరద పారుతున్న టెస్టు మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ దీటుగా బదులిస్తున్నది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (89 బ్యాటింగ్), ఇమామ్ (90 బ్యాటింగ్) రాణించడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి పోరులో పాకిస్థాన్ వ�