ఇన్ని రోజులు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తున్నది. వ్యవసాయ భూములు, పచ్చని పంట పొలాలను టార్గెట్గా చేసుకొని అక్రమార్జనకు తెగబడింది. ఏటా రెండు పంట
ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తూ అక్రమారులు వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తున్నారని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. బొల్లారం మున్సిపాలిటీల�
ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చెరువు శిఖం, ప్రభుత్వ, సీలింగ్ భూములకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు శిఖం భూములను చాలా మంది రెగ్యులరైజ్ చేసుకోగా ప్రస్తుతం మళ్లీ అదే క్రమంలో అర్జ
ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాతరేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను గుంటల లెక్కన అమ్ముతూ ప్రభుత్వ ఆదాయా�
ఆయన భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వానికి.. డెవలపర్స్కు మధ్య వారధిగా ఉండి పని చేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమాలకు తెరలేపాడు.
తక్కువ పెట్టుబడితో లక్షలు ఎలా సంపాదించాలను కుంటున్నారా.. అయితే మీరు కోడేరుకు తక్కువ ధరలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రంగులతో కూడిన ఓ బోర్డును పెట్టండి.
శామీర్పేట, జూలై 23 : ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వెలసిన అక్రమ వెంచర్లను గుర్తించాలని అదనపపు కలెక్టర్ శ్యాంసన్ సూచించారు. మేడ్చల్ జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలతో పాటు మున్సిపాలిటీ కమిషనర్లతో శామీ�