జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మర ఆడించి ఇవ్వాలని ఇస్తే ప్రభు�
మండలంలోని దేపల్లి నుంచి ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిపోతున్నది. 10రోజుల నుంచి వందల కొద్ది టిప్పర్ల ద్వారా ఎర్రమట్టి తరలించుకుపోతున్నా అడిగే నాథుడే లేడు. మండలంలోని దేపల్లి శివారులోని కొంత మంది రైతుల వ్యవసాయ పొ
మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.