Crocodile In IIT-Bombay Campus | ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్లో భారీ మొసలి కనిపించింది. స్థానికంగా ఉన్న సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. క్యాంపస్లోని రోడ్డుపై సంచరించింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ-బాంబేలో ఈ ఏడాది జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఐఐటీ విద్యార్థులకు నూరు శాతం ఉద్యోగావకాశాలు వస్తాయన్న చాలామంది అంచనాను తలకిందులు చేస్తూ ఇక్కడ
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్ను ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కు�
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి.. ఆ సంస్థ కోసం భూరి విరాళం అందజేశాడు. ఏకంగా రూ.153 కోట్లు (18.6 మిలియన్ డాలర్లు) విరాళం ఇచ్చాడు. తన పేరు, వివరాలు సదరు విద్యార్థి పేర్కొనలేదు. ఈ విషయాన్ని ఐఐటీ బాంబే అధికారులు గురువారం
ముంబై: దేశంలోని యువ మేథావులు తమ మొదటి ఛాయిస్గా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేను ఎంచుకున్నారు. జేఈఈ అడ్వాన్స్లో టాపర్గా నిలిచిన పది మందిలో 9 మంది ఐఐటీ బాంబేకు మొగ్గు చూపారు. టాప్ 10లో 9 మంది బీటెక్�